|
నాలుగు స్థానాలకు లోక్ సత్తా పోటీ
ఉప ఎన్నికల్లో నాలుగు లోక్ సత్తా స్థానాలకు పోటీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త
జయప్రకాశ్ నారాయణ్ విడుదల చేశారు. ఖైరతాబాద్ నుంచి కె. శ్రీనివాస రావు, సికిందరాబాద్ నుంచి ఎమ్. ప్రదీప్ కుమార్, ముషీరాబాద్ నుంచి రోహిత్ కుమార్, తెర్లాం నుంచి
ఆర్. లక్ష్మునాయుడు లోక్ సత్తా తరపున పోటీ చేస్తున్నారు.
|