More
More Videos Advt...

తిరుపతిలో గంగమ్మ జాతర ప్రారంభం

తిరుపతి గంగమ్మ దేవత జాతర ఈరోజు ప్రారంభమైంది. రాయలసీమలో అతి వైభవంగా జరిగే ఈ జాతర నాలుగురోజులపాటు సాగుతుంది. లక్షలాదిమంది భక్తులు ఏటా ఈ జాతరకు తరలి వస్తుంటారు. జాతర సందర్భంగా అమ్మవారికి వైభవంగా అభిషేకం జరిగింది. భక్తులు ఆలయ ప్రాంగణంలోనే పొంగళ్లను వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.