More
More Videos Advt...

రాజ్యసభలో మహిళాబిల్లు

ఎంతో కాలంగా అందరూ ఎదురుచూస్తున్న మహిళాబిల్లును ఈరోజు రాజ్యసభలో కేంద్రన్యాయ శాఖ మంత్రి భరధ్వాజ్ ప్రవేశపెట్టారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు ఎప్పుడో పార్లమెంట్ ముందు రావలసి ఉంది. ఈ బిల్లు ప్రవేశపెట్టె సమయంలో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉంది. రాజ్ థాకరే వ్యాఖ్యలను నిరసిస్తూ సమాజ్ వాది పార్టీ సభ్యులు అరుపులకు,దూషణలకు దిగడంతో సభ వాయిదా పడింది.